వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఇళ్ల కేటాయింపు విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.
సొంత స్థలం ఉన్నవారికి ఈ నెలాఖరులోపు ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

