వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్బీఐలో 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు
Saiteja Jun 22, 2026 12:15 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 1,500 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదికి సుమారు రూ.22 లక్షల వరకు వేతనం అందుతుంది.
ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించేందుకు ఇది మంచి అవకాశం.
Comments
Loading comments...