వార్తలకు తిరిగి వెళ్లండి
సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ హాజరు

Photo Gallery
సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ వర్చువల్గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. షూటింగ్ నిమిత్తం ముంబయిలో ఉండటంతో న్యాయస్థానం ఈ వెసులుబాటు కల్పించింది. నిందితులు కొందరు గైర్హాజరు కావడంతో విచారణను జులై 29కి వాయిదా వేశారు.
ఈ కేసులో 23 మందిపై 500 పేజీల ఛార్జ్షీట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
Comments
Loading comments...