వార్తలకు తిరిగి వెళ్లండి
ఆ దాడి ఘటనపై సైఫ్ అలీ ఖాన్ స్పందన
పవన్ కుమార్ Jun 27, 2026 11:20 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

2025లో తన నివాసంపై జరిగిన దాడి ఘటనలో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డానని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. తన కుమారుడు జేహ్ను కాపాడుకునే క్రమంలో దుండగుడితో పోరాడుతూ ఆరు కత్తి గాయాలయ్యాయని, ఆ భయంకరమైన రాత్రిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆయన వెల్లడించారు.
దాడి చేసిన వ్యక్తిని క్షమించడం తన వల్ల కాదని సైఫ్ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాంను ముంబయి పోలీసులు అప్పట్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...