వార్తలకు తిరిగి వెళ్లండి
నవజాత శిశువులకు ఉంగరాలు
భవ్య శ్రీ Jun 27, 2026 4:59 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ పథకానికి ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించారు.
సెప్టెంబర్ 15, 2026న ఈ పథకం అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే జూన్ 22, 2026 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలందరూ ఈ ఉంగరాల ఉచిత పంపిణీకి అర్హులుగా ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...