Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నిరుద్యోగులకు ఊరట: పీఎం-వీబీఆర్‌వై నిధుల విడుదల

Vishal Jun 19, 2026 2:10 AM అల్ ఇండియా 9 viewsabout 3 hours ago
నిరుద్యోగులకు ఊరట: పీఎం-వీబీఆర్‌వై నిధుల విడుదల - Udayam Digital
దేశంలో ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్రం ‘ప్రధానమంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ కింద శుక్రవారం 15 లక్షల మందికి రూ. 2,400 కోట్లు విడుదల చేయనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు రూ. 15,000 ప్రోత్సాహకం, యాజమాన్యాలకు నెలకు రూ. 3,000 సబ్సిడీని ఈ పథకం అందిస్తుంది. 2027 నాటికి 3.5 కోట్ల ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం.

Comments

G
Loading comments...