Back to feed
భారత్, పాక్ మ్యాచ్లో అరుదైన రికార్డు
Rohit Singh Jun 15, 2026 9:52 AM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago

మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య ఆదివారం జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ను ఏకంగా 18,814 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించడంతో అత్యధిక అటెండెన్స్ నమోదైన మ్యాచ్గా నిలిచింది.
ఈ మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. గతంలో 2024లో దుబాయ్లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పేరిట ఉన్న రికార్డును ఈ లేటెస్ట్ మ్యాచ్ అధిగమించింది
Comments
Loading comments...



