Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ అవకతవకలు: సెబీ దర్యాప్తు

Sonia Singh Jun 05, 2026 6:15 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ అవకతవకలు: సెబీ దర్యాప్తు - Udayam Digital
బంగారు ఆభరణాల దిగ్గజం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్‌ రూ.15 లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని సెబీ ఆరోపించింది. కంపెనీ ప్రకటించిన ఆదాయం, వాస్తవ గణాంకాల్లో భారీ తేడాలున్నాయని ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిందని పేర్కొంది. సెబీ ఆరోపణలతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 5 శాతం పతనమయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను సంస్థ ఖండించింది. అన్ని ఆర్థిక వివరాలు వాస్తవమేనని, సెబీకి పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...