వార్తలకు తిరిగి వెళ్లండి
రఘుపత్ సింగ్కు దివంగత పద్మశ్రీ పురస్కారం
వినయ్ కుమార్ Jun 24, 2026 8:59 AM అల్ ఇండియా 3 viewsabout 15 hours ago

వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన దివంగత రైతు రఘుపత్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన కుటుంబ సభ్యులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
సాంప్రదాయ ధాన్యాలు, వివిధ రకాల కూరగాయల విత్తనాల పరిరక్షణ మరియు ప్రచారానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు
Comments
Loading comments...