వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రమాద బాధితులకు ఖతార్ అమీర్ సంతాపం
వైష్ణవి శర్మ Jun 24, 2026 6:55 AM అల్ ఇండియా 9 viewsabout 17 hours ago

ఖతార్లోని రాస్ లఫ్ఫాన్లో జరిగిన గ్యాస్ ప్లాంట్ ప్రమాదంలో 12 మంది భారతీయులు మరణించడంపై ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ప్రధాని మోదీకి ఫోన్ చేసి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పాత్రను మోదీ ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
Comments
Loading comments...