వార్తలకు తిరిగి వెళ్లండి
కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం
Ravi Jun 20, 2026 7:02 AM అల్ ఇండియా 13 views2 days ago

మతాంతర వివాహం చేసుకున్న మోనాలిసాకు ప్రాణహాని ఉందని, ఆమెకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది. తన భర్త ఫర్మాన్ ఖాన్కు ఇదివరకే ట్రాన్సిట్ బెయిల్ మంజూరు కావడంతో, ప్రస్తుతం వీరి వివాహ వ్యవహారం చట్టపరమైన పరిశీలనలో ఉంది.
Comments
Loading comments...