Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రోడ్డు నిర్మాణం కోసం 123 రోజులుగా నిరసన

Harika Jun 18, 2026 5:17 AM జోగులాంబ గద్వాల్ 2 viewsabout 2 hours ago
రోడ్డు నిర్మాణం కోసం 123 రోజులుగా నిరసన - Udayam Digital
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్‌ రోడ్డు, వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు 123 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. రాముడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో పలువురు స్థానికులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...