వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రొఫెసర్ మహేంద్ర నాథ్ రాయ్కు ‘పద్మశ్రీ’ పురస్కారం
రూపేష్ గౌడ్ Jun 24, 2026 9:15 AM అల్ ఇండియా 7 viewsabout 15 hours ago

సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశిష్ట పరిశోధనలకు గానూ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ (డాక్టర్) మహేంద్ర నాథ్ రాయ్ను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఫిజికల్ కెమిస్ట్రీ, నానోపార్టికల్స్ మరియు పాలిమర్ కెమిస్ట్రీ రంగాలలో ఆయన చేసిన అద్భుత పరిశోధనలు భారతదేశ రసాయన శాస్త్ర పరిశోధన, విద్యా రంగంలో ఆయన్ను అగ్రగామిగా నిలిపాయి.
Comments
Loading comments...