Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొఫెసర్ మహేంద్ర నాథ్ రాయ్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం

రూపేష్ గౌడ్ Jun 24, 2026 9:15 AM అల్ ఇండియా 7 viewsabout 15 hours ago
ప్రొఫెసర్ మహేంద్ర నాథ్ రాయ్‌కు ‘పద్మశ్రీ’ పురస్కారం - Udayam Digital
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశిష్ట పరిశోధనలకు గానూ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ (డాక్టర్) మహేంద్ర నాథ్ రాయ్‌ను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీ, నానోపార్టికల్స్ మరియు పాలిమర్ కెమిస్ట్రీ రంగాలలో ఆయన చేసిన అద్భుత పరిశోధనలు భారతదేశ రసాయన శాస్త్ర పరిశోధన, విద్యా రంగంలో ఆయన్ను అగ్రగామిగా నిలిపాయి.

Comments

G
Loading comments...