Back to feed
మృతి చెందిన వారి ఖాతాల్లోకి పింఛన్లు
Harika Jun 18, 2026 6:05 AM ఆదిలాబాద్ 6 viewsabout 2 hours ago

ఉమ్మడి ఆదిలాబాద్లో చనిపోయిన వారి పేరిట పింఛన్లు జమవుతున్నట్లు ముఖ గుర్తింపు సర్వేలో తేలింది. సుమారు 1,761 మంది మృతుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు పడుతోంది.
కుటుంబ సభ్యులు ఈ సొమ్మును వాడుకుంటున్నారు. సర్వే అనంతరం అనర్హులను తొలగించి, వచ్చే నెల నుండి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...



