Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మృతి చెందిన వారి ఖాతాల్లోకి పింఛన్లు

Harika Jun 18, 2026 6:05 AM ఆదిలాబాద్ 6 viewsabout 2 hours ago
మృతి చెందిన వారి ఖాతాల్లోకి పింఛన్లు - Udayam Digital
ఉమ్మడి ఆదిలాబాద్‌లో చనిపోయిన వారి పేరిట పింఛన్లు జమవుతున్నట్లు ముఖ గుర్తింపు సర్వేలో తేలింది. సుమారు 1,761 మంది మృతుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు పడుతోంది. కుటుంబ సభ్యులు ఈ సొమ్మును వాడుకుంటున్నారు. సర్వే అనంతరం అనర్హులను తొలగించి, వచ్చే నెల నుండి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...