వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆదిలాబాద్లో చనిపోయిన వారి పేరిట పింఛన్లు జమవుతున్నట్లు ముఖ గుర్తింపు సర్వేలో తేలింది. సుమారు 1,761 మంది మృతుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు పడుతోంది.
కుటుంబ సభ్యులు ఈ సొమ్మును వాడుకుంటున్నారు. సర్వే అనంతరం అనర్హులను తొలగించి, వచ్చే నెల నుండి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

