Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సుస్థిరత కోసమే కూటమి: పవన్

Follow Udayam on Google
Sonal Mehrotra May 16, 2026 10:48 AM అమరావతిGeneral
ఏపీ సుస్థిరత కోసమే కూటమి: పవన్ - Udayam
ఆంధ్రప్రదేశ్ ఐసీయూలో ఉండటం వల్లే టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల ప్రజల సుస్థిరత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళగిరిలో వెల్లడించారు. కూటమిలో ఉన్నప్పటికీ జనసేన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని పవన్ కుండబద్దలు కొట్టారు. ఇకపై పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని చెప్పారు.

Comments

G
Loading comments...