వార్తలకు తిరిగి వెళ్లండి
పాస్పోర్ట్ సేవల విస్తరణ
నిహారిక రెడ్డి Jun 24, 2026 5:55 AM అల్ ఇండియా 13 viewsabout 18 hours ago

ఈ-పాస్పోర్టులు, కొత్త కేంద్రాల ఏర్పాటుతో ప్రయాణం సులభతరమైందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. పౌర సాధికారతకు, ప్రపంచ అవకాశాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని 14వ పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
సురక్షితమైన పాస్పోర్ట్, సుగమమైన సేవలు అనే నినాదంతో సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. భారతీయ పాస్పోర్ట్ అధికారులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...