వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ వైమానిక దాడులు: 29 మంది మిలిటెంట్లు హతం
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాక్ భద్రతా దళాలు జరిపిన మెరుపు దాడుల్లో 29 మంది మిలిటెంట్లు మరణించారు. మొదట గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించిన దళాలు, అనంతరం మిలిటెంట్ల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి.
దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అయతుల్లా తారర్ ఎక్స్ వేదికగా ధృవీకరించారు.
Comments
Loading comments...