Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విపక్షాల కూటమి సంచలన నిర్ణయం

నిహారిక రెడ్డి Jun 30, 2026 4:50 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
విపక్షాల కూటమి సంచలన నిర్ణయం - Udayam Digital
భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ, ఇతర ఎన్నికల అంశాలపై 'ఇండియా' జనబంధన్ కూటమి కీలక అడుగు వేసింది. దేశంలోని 24 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడిగా లేఖ పంపాయి. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ లేఖను సీజేఐకి సమర్పించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. ప్రతిపక్షాలన్నీ సంఘీభావం, ఐక్యతతో ఎన్నికల వ్యవస్థలపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...