Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రూయిజ్ షిప్‌లో 125 మందికి సోకిన నోరోవైరస్.

పవన్ కుమార్ Jul 03, 2026 4:47 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
క్రూయిజ్ షిప్‌లో 125 మందికి సోకిన నోరోవైరస్. - Udayam Digital
శాన్ ఫ్రాన్సిస్కో నుండి కెనడా వెళ్తున్న రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్ కలకలం సృష్టించింది. ఈ విలాసవంతమైన నౌకలో ప్రయాణిస్తున్న 125 మంది ప్రయాణికులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లక్షణాలు కనిపించాయని యూఎస్ అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నౌకలో పారిశుద్ధ్య చర్యలను సిబ్బంది ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...