Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

21 ఏళ్లలోపు వారికి గుట్కా వద్దు: నిజామాబాద్ సీపీ సూచన

Nidhi Razdan Jun 04, 2026 9:04 AM నిజామాబాద్ 3 viewsabout 2 hours ago
21 ఏళ్లలోపు వారికి గుట్కా వద్దు: నిజామాబాద్ సీపీ సూచన - Udayam Digital
21 ఏళ్ల లోపు వారికి గుట్కా, పాన్ పరాగ్ వంటి మత్తు పదార్థాలను దూరంగా ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలను కోరారు. గురువారం మోపాల్ మండలం న్యాల్‌కల్‌లో జరిగిన గ్రామసభలో ఆయన ఈ పిలుపునిచ్చారు. గ్రామాల్లో నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టాలని ఆయన సూచించారు. అలాగే, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...