Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ

Ravi Jun 20, 2026 7:32 AM అల్ ఇండియా 18 views2 days ago
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్‌ఐఏ - Udayam Digital
భారత్‌లో షరియా చట్టం అమలు కోసం ప్రముఖుల హత్యకు కుట్ర పన్నిన మహమ్మద్ అలీ, అమానుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులపై ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసింది. వీరు రాయచోటిలో మారుపేర్లతో నివసిస్తూ పేలుడు పదార్థాలు సేకరించారు. దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి వీరు ఏళ్ల తరబడి మారువేషాల్లో దుస్తుల వ్యాపారం చేస్తూ రహస్యంగా ఉగ్రకార్యకలాపాలు సాగించారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీరిని పట్టుకుని ఎన్‌ఐఏకు అప్పగించగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...