వార్తలకు తిరిగి వెళ్లండి
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్

భారత మహిళల క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాజాగా సంచలన ప్రకటన చేశారు.
గత టీ20 ప్రపంచకప్ వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించిన ఆమె, బోర్డు కనుక అవకాశం ఇస్తే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమంటూ స్పష్టమైన సంకేతాలు పంపారు.
Comments
Loading comments...