Back to feed
కొత్తగా 3 కోట్ల రేషన్ కార్డుల జారీ
Sai Kumar Jun 18, 2026 12:56 PM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago

అర్హులైన వారికి మరో 3 కోట్ల కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలు పీడీఎస్ నుండి 2.21 కోట్ల మంది అనర్హులను తొలగించడంతో ఈ అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు.
ప్రస్తుతం 79 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, అనర్హుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...



