Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్‌తో టెస్టు సమరానికి ఇంగ్లండ్ మహిళల జట్టు సిద్ధం

Kumar Jun 18, 2026 12:47 PM అల్ ఇండియా 12 viewsabout 1 hour ago
భారత్‌తో టెస్టు సమరానికి ఇంగ్లండ్ మహిళల జట్టు సిద్ధం - Udayam Digital
మహిళల పొట్టి ప్రపంచకప్ అనంతరం భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలిసారి లార్డ్స్‌లో జరగనున్న చారిత్రాత్మక మ్యాచ్ కోసం, నాట్ సీవర్ బ్రంట్ సారథ్యంలో ఇంగ్లండ్ తన 15 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించింది. స్వదేశీ టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్, ఈ టెస్టు సిరీస్‌లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

Comments

G
Loading comments...