Back to feed
బీహార్లో దారుణం: భూమి అమ్మిన వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు
Ritika Jun 18, 2026 11:23 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

బీహార్లోని సమస్తిపూర్లో భూమి అమ్మి డబ్బుతో తిరిగి వస్తున్న కుశేశ్వర్ రాయ్ను దుండగులు అడ్డుకుని కొట్టి చంపారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 2 లక్షల నగదును దోచుకుని పరారయ్యారు. విషప్రయోగం జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
హంతకులను అరెస్ట్ చేయాలని కోరుతూ గ్రామస్తులు జాతీయ రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...



