Back to feed
నీట్ పరీక్షల వేళ టెలిగ్రామ్కు షాక్?
Sai Jun 16, 2026 8:29 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్లో పాత పోస్టులను ఎడిట్ చేసే ఫీచర్ను జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ ఫేక్ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకే ఎన్టీఏ ఈ కఠిన చర్యలు చేపట్టింది.
మరోవైపు లీకేజీలను అరికట్టేందుకు ఈసారి భారత వైమానిక దళ విమానాల ద్వారా ప్రశ్నాపత్రాలను సురక్షితంగా తరలిస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన సైనిక భద్రత, పర్యవేక్షణ నడుమ జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...

