Back to feed
దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
Sai Jun 16, 2026 8:34 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

దశాబ్దాలుగా నిలిచిపోయిన చెనాబ్ బ్రిడ్జ్, కోల్కతా అండర్ వాటర్ మెట్రో, అటల్ టన్నెల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. జాప్యానికి స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం వీటిని రికార్డు సమయంలో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
నవీ ముంబై ఎయిర్పోర్ట్, యూఎస్బీఆర్ఎల్ రైల్ లింక్ అందుబాటులోకి రావడం దేశ రవాణా రంగాన్ని మలుపు తిప్పనుంది. సమయానుకూల అమలుతో దేశ మౌలిక వసతుల కల్పనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.
Comments
Loading comments...

