Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అమ్మ పిలుపు.. ప్రెస్ మీట్ ఆపిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి

Sai Teja Jun 14, 2026 6:32 AM అల్ ఇండియా 20 views1 day ago
ధర్మశాల వన్డే విజయం తర్వాత మీడియా సమావేశంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా తల్లి నుండి ఫోన్ వచ్చింది. వెంటనే మీడియాకు సారీ చెప్పి, ఫోన్ ఎత్తి.. "అమ్మా.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తా" అని మాట్లాడి పెట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు చెబుతూ ఇంటర్వ్యూ కొనసాగించాడు. నితీశ్ చూపిన వినయం, మాతృభక్తికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...