వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో భేటీ అయ్యారు. 'నాగరిక్ దేవో భవ' స్ఫూర్తితో పౌరులే కేంద్రంగా, ఫలితాల ఆధారిత పాలన అందించాలని యువ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని కోరారు. దేశాభివృద్ధిలో మహిళా అధికారుల భాగస్వామ్యం పెరుగుతుండటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

