Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి

Sai Jun 19, 2026 7:03 AM రాజమండ్రి 2 viewsabout 2 hours ago
ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి - Udayam Digital
రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ "మన వార్డులో – మన ఆదిరెడ్డి" కార్యక్రమాన్ని నిర్వహించారు. 21, 22, 23 డివిజన్లలో పర్యటించిన ఆయన, స్థానిక అధికారులు మరియు నాయకులతో కలిసి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...