వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు నెలల విరామం తర్వాత సముద్రంలోకి వేటకు వెళ్లిన సఖినేటిపల్లి మత్స్యకారుల వలకు మొదటి రోజే 'ఇలస' చేప చిక్కింది. ఈ చేపను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో గురువారం వేలం వేయగా ఒకరు రూ.4,500కు కొనుగోలు చేశారు.
గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఇదే చేప 'పులస'గా మారుతుందని, ఆ సమయంలో చిక్కితే రూ.30 వేలకు పైగా పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.
Comments
Loading comments...

