Back to feed
ప్రమాద బాధితులకు మంత్రి బండి సంజయ్ సాయం
Harika Jun 18, 2026 5:43 AM కరీంనగర్ 3 viewsabout 2 hours ago

తిమ్మాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని చూసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చలించిపోయారు. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా, తన కాన్వాయ్లోని వాహనంలో వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ప్రయాణంలో ఉన్నప్పటికీ క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందేలా చూసి ఆయన అభినందనలు అందుకున్నారు. ఆయన వెంటనే స్పందించి బాధితులను తరలించడంపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...



