వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన హామీలు, అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రతిపాదనలు అందజేశారు.
ముఖ్యంగా పోలవరం నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
Comments
Loading comments...

