వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ సానుకూలతలు, క్రూడాయిల్ ధరలు తగ్గడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 251 పాయింట్లు, నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ట్రేడవుతున్నాయి.
బ్లూస్టార్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ఉండగా, బ్యాంక్ నిఫ్టీ కూడా పుంజుకుంది. రూపాయి విలువ బలపడడం పెట్టుబడిదారులకు కలిసివస్తోంది.
Comments
Loading comments...

