Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లాభాల్లో ముగిసిన సూచీలు

Suman Jun 16, 2026 11:10 AM అల్ ఇండియా 12 viewsabout 1 hour ago
లాభాల్లో ముగిసిన సూచీలు - Udayam Digital
అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం, తగ్గిన ముడిచమురు ధరలతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 544 పాయింట్లు పెరిగి 76,808 వద్ద, నిఫ్టీ 23,989 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు రాణించగా, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.55గా నమోదైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

Comments

G
Loading comments...