Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Rohit Jun 18, 2026 5:17 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
హైకోర్టు వద్ద న్యాయవాదుల నిరసన - Udayam Digital
తెలంగాణ న్యాయవాదులనే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం లాయర్లు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉండటాన్ని నిరసిస్తూ, తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, గవర్నర్‌ను, ముఖ్యమంత్రిని కలవనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...