Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో భూకుంభకోణం ఆరోపణలు

వైష్ణవి శర్మ Jun 27, 2026 5:13 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
మధ్యప్రదేశ్‌లో భూకుంభకోణం ఆరోపణలు - Udayam Digital
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం రూ. 45 కోట్ల భూకుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ ప్రకటనకు ముందే, అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లో వారు భారీగా భూములను కొనుగోలు చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, తన కుటుంబం పాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని, భూముల కొనుగోలుకు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధం లేదని బీజేపీ వర్గాలు కొట్టిపారేశాయి. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడలేదని వారు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...