వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో రెండో దశను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలకు ప్రాజెక్టు పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన ఢిల్లీలో మండిపడ్డారు.
ప్రాజెక్టు ఆర్థిక నివేదికను పునఃసమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెట్రో విస్తరణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని సూచించారు.
Comments
Loading comments...

