Back to feed
నక్సల్ రహిత భారత్ దిశగా కీలక మైలురాయి
Ravi Jun 19, 2026 9:19 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago

నక్సలిజం అణచివేతలో కేంద్ర హోం శాఖ కీలక మైలురాయిని చేరుకుంది. ఆధునిక సాంకేతికత, వ్యూహాత్మక చర్యలతో మావోయిస్టుల నెట్వర్క్ను భద్రతా దళాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయని, ఒకప్పటి వారి కోటలను స్వాధీనం చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది.
‘ఆపరేషన్ కగార్’ ద్వారా మావోయిస్టు రహిత దేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. నిరంతర నిఘా, సాంకేతిక విశ్లేషణల ఫలితంగా అగ్రనేతలు మట్టుబడగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనజీవన స్రవంతిలో కలిసి లొంగిపోతున్నారు.
Comments
Loading comments...



