Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగంలో కీలక మార్పులు

పవని రెడ్డి Jun 24, 2026 11:22 AM అల్ ఇండియా 2 viewsabout 13 hours ago
రక్షణ రంగంలో కీలక మార్పులు - Udayam Digital
డిల్లీలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం ముగిసింది. దేశ రక్షణలో భారత సైన్యం పాత్రపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కీలక సాక్ష్యాలు సమర్పించారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీడీఎస్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, తదుపరి ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...