వార్తలకు తిరిగి వెళ్లండి
బెంగళూరులో ఘనంగా కెంపేగౌడ జయంతి వేడుకలు
లక్ష్మి దేవి Jun 27, 2026 5:18 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

సదాశివనగర కెంపేగౌడ బోర్డర్ టవర్ పార్క్లో నాదప్రభు కెంపేగౌడ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెంపేగౌడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ సి.ఎన్. అశ్వత్థనారాయణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారు కెంపేగౌడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Comments
Loading comments...