వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో మల్లికార్జున్ ఖర్గే కుటుంబ ట్రస్టుకు భూమి కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపించింది. పరిశోధనల పేరుతో సుమారు వంద కోట్ల విలువైన భూమిని అక్రమంగా పొందారని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు.
అనుభవం లేని ట్రస్టుకు పారిశ్రామిక భూమిని కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

