Back to feed
కరీంనగర్ కొత్త ఆర్డీవోగా వెంకట్ రెడ్డి
Rahul Joshi Jun 03, 2026 11:04 AM కరీంనగర్ 12 viewsabout 13 hours ago

కరీంనగర్ ఆర్డీవోగా నల్లా వెంకట్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రిటైర్ అయిన మహేశ్వర్ స్థానంలో ఆయనను ప్రభుత్వం నియమించింది. గతంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...



