వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
శివనామస్మరణతో కైలాసయాత్ర ప్రారంభం
Kumar Jun 20, 2026 9:48 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

సిక్కింలోని ఇండో-చైనా సరిహద్దు నాథూలా పాస్ వద్ద కైలాస మానససరోవర యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ద్వితీయ సంవత్సరపు తొలి విడత యాత్రికుల బృందాన్ని రాష్ట్ర గవర్నర్ ఓం ప్రకాష్ మథుర్ శనివారం ఉదయం జెండా ఊపి అధికారికంగా ముందుకు సాగనంపారు.
ఆధ్యాత్మిక భావనలతో కూడిన ఈ పవిత్ర హిమాలయ యాత్రలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా వందలాది మంది భక్తులు తరలివచ్చారు.
Comments
Loading comments...