Back to feed
జియో భారీ ఐపీవోకు రంగం సిద్ధం
Ravi Jun 18, 2026 5:50 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

రిలయన్స్ జియో దాదాపు రూ. 38,000 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీవోకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించనుంది. ఇది దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవో కానుంది.
రిలయన్స్ ఏజీఎం సమావేశానికి ముందే ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యం భావిస్తోంది. జియో విలువ 130-180 బిలియన్ డాలర్లుగా అంచనా. ఈ మెగా ఐపీవోతో ప్రస్తుత రికార్డులు కనుమరుగయ్యే అవకాశం ఉంది.
Comments
Loading comments...



