వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఐటీ కంపెనీలు ఏఐ విభాగం ద్వారా 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాయని నాస్కామ్ వెల్లడించింది. సంప్రదాయ సేవలకు గిరాకీ తగ్గదని, ఉత్పాదకత మరింత పెరుగుతుందని పరిశ్రమ దిగ్గజాలు స్పష్టం చేశారు.
దేశంలో ప్రస్తుతం 20 లక్షల మంది ఏఐ నిపుణులున్నారు. రాబోయే 2030 నాటికి ఏజెంటిక్ ఏఐ ద్వారా మరో 400 బిలియన్ డాలర్ల అదనపు అవకాశాలు లభిస్తాయని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

