వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్
శరణ్య శర్మ Jun 27, 2026 10:10 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

ఈపీఎఫ్వో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వ్యక్తిగత ఖాతాల్లో ఇకపై 25 శాతం కనీస నిల్వ తప్పనిసరి చేస్తూ, యూపీఐ క్లెయిం, ఆటోమేషన్ ద్వారా సత్వర నగదు జమ వంటి విప్లవాత్మక విధానాలను త్వరలో అమల్లోకి తెస్తోంది.
పదవీ విరమణ నిధి రక్షణే ధ్యేయంగా పాత నిబంధనల స్థానంలో ఈపీఎఫ్, ఈపీఎస్-2026 కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఐటీ వ్యవస్థ ఆధునికీకరణతో పాటు 2025-26 ఏడాది వడ్డీని కూడా త్వరలోనే ఖాతాల్లో జమ చేయనున్నారు.
Comments
Loading comments...