Back to feed
ఐపీఓల జోరులో మందగమనం
Swati Jun 16, 2026 12:00 PM అల్ ఇండియా 5 viewsabout 3 hours ago

ఈ ఏడాది ఆరు నెలల్లో కేవలం 23 కంపెనీలు రూ. 27 వేల కోట్లు మాత్రమే సమీకరించాయి. మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఐపీఓల రాక గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 235 సంస్థలు వేచి చూస్తున్నాయి.
గతేడాది 103 కంపెనీలు భారీగా నిధులు సేకరించగా, ఈసారి మాత్రం మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. రెండో త్రైమాసికంలో ఐపీఓల సంఖ్య మరింత పడిపోయి, మార్కెట్లో మందగమనం నెలకొందని ఈక్విరస్ క్యాపిటల్ నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...



