Back to feed




ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్సీబీ లక్ష్యం ఎంతో తెలుసా?
Rohit Singh May 31, 2026 4:06 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. వాషింగ్టన్ సుందర్ (50*) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, హేజిల్వుడ్, భువనేశ్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో బెంగళూరు ముందు 156 పరుగుల లక్ష్యం నిలిచింది.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
ఐపీఎల్ ఫైనల్: టాస్ ఎవరు గెలిచారో తెలుసా?
about 4 hours ago
క్రీడలు
చారిత్రక విజయం: సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సాత్విక్-చిరాగ్
about 4 hours agoక్రీడలు
టైటిల్ పోరుకు మేం సై.. ఆర్సీబీ వీడియో వైరల్
about 9 hours agoక్రీడలు