Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత మహిళల జట్టుకు షాక్: ఐదు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం

Varun Jun 11, 2026 2:42 AM అల్ ఇండియా 11 views4 days ago
భారత మహిళల జట్టుకు షాక్:  ఐదు పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం - Udayam Digital
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. కార్డిఫ్ వేదికగా జరిగిన పోరులో ఇంగ్లండ్ మహిళల జట్టు ఐదు పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 171 పరుగులు చేయగా, భారత్ 166 పరుగులకే ఆలౌట్ అయింది. రిచా ఘోష్ 68 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

Comments

G
Loading comments...